Rashmika Mandanna | కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్కు అంబాసిడర్గా అగ్ర కథానాయిక రష్మిక మందన్నను నియమించారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖకు చెందిన సైబర్ దోస్త్ విభాగం ప్రకటి
ప్రస్తుతం రష్మిక క్రేజ్ మామూలుగా లేదు. కేవలం ఆమె కోసమే టిక్కెట్స్ తెగే స్థాయికి ఎదిగింది నేషనల్ క్రష్ రష్మిక. అలాంటి స్టార్ పబ్లిక్ ఈవెంట్లో పాల్గొంటే ఏమన్నా ఉందా!? అభిమానుల్ని కంట్రోల్ చేయడం చి�
కన్నడ సోయగం రష్మిక మందన్న తారాపథంలో దూసుకుపోతున్నది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వరుసగా భారీ సినిమాలతో బిజీబిజీగా మారింది. మరో ఏడాది పాటు ఈ అమ్మడి డేట్స్ ఖాళీ లేవు అంటున్నారు. ప్రస్తుతం రష్మిక చేతిలో ఆరు �
జపాన్ టోక్యోలో రష్మిక సందడి చేస్తున్నారు. అభిమానులతో ఆమె ఇంటరాక్టవుతూ సరదాసరదాగా గడుపుతున్నారు. అక్కడి నుంచి బాలీవుడ్ మీడియాతో ఆమె చిట్చాట్ నిర్వహించారు.