పోచంపల్లి ఇక్కత్ వస్త్రాల కీర్తిని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానని మిస్ ఆసియా ఇంటర్నేషనల్, తెలంగాణ ఇక్కత్ చేనేత అంబాసిడర్ రష్మీ ఠాకూర్ అన్నారు. శనివారం భూదాన్ పోచంపల్లి పట్టణ క�
అంతర్జాతీయ బ్రాండ్లు, లగ్జరీ కాస్ట్యూమ్స్ మాత్రమే కనిపించే ఆ ప్రపంచ వేదికపై తొలిసారి మన తెలంగాణ హస్తకళ ముచ్చటగా నడయాడింది. అదొక ఫ్యాషన్ షో మాత్రమే కాదు మన నేతన్న కష్టాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన
79వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భారతీయ చేనేత హైదరాబాద్ ముత్యాలతో తెలంగాణ ఇకత్ బ్రాండ్ అంబాసిడర్ రష్మీఠాకూర్ చరిత్రాత్మక అరంగేట్రం చేశారు. ప్రపంచ రెడ్ కార్పెట్పై భారతీయ సాంస్కృతిక రాయబారిగా ఆమ�
బంజారాహిల్స్ : బుధవారం రాత్రి కొచ్చిలో జరిగిన మణప్పురం మిసెస్ సౌతిండియా పోటీల్లో నగరానికి చెందిన రష్మీ ఠాకూర్ మిసెస్ తెలంగాణ టైటిల్ను గెలుచుకున్నారు. హోరాహోరిగా సాగిన ఫైనల్స్లో తమిళనాడుకు చెందిన క