వాహనాన్ని తనంతట తాను నిర్లక్ష్యంగా, ర్యాష్గా నడపటం వల్ల జరిగిన ప్రమాదంలో మరణించిన వ్యక్తుల కుటుంబ సభ్యులకు నష్టపరిహారాన్ని చెల్లించే బాధ్యత బీమా సంస్థలకు లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. వేగంగా
ఒకప్పుడు దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన పోలీస్ స్టేషన్ అది. కాని నేడు దాని ప్రాశస్త్యం కోల్పోయినట్లు కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లకు మహర్దశ పట్టింది.