ఊట్కూర్, ఆగస్టు 28: ద్విచక్ర వాహనంపై పరిమితికి మించి ప్రయాణిస్తున్న కుటుంబాన్ని ఓ పోలీసు అధికారి వారించారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం ఈ ఆసక్తికర సంఘటన జరిగింది.
Ranjith Kumar | కాంగ్రెస్ ప్రభుత్వం దసరాకు ముందే రైతుల ఖాతాలో రైతు భరోసా(Rythu bharosa) జమ చేస్తామని చెప్పి నేటి వరకు రైతుల ఖాతాలో రైతు భరోసా జమ చేయకపోవడం దారుణమని నడిగడ్డ హక్కుల పోరాట సమితి చైర్మన్ గొంగల రంజిత్ కుమార్(Ranjith
చైనా మాంజా ప్రాణాల మీదికి తెస్తున్నది. సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగుల ఎగురవేసేందుకు కొంత మంది నిషేధిత చైనా మాంజాను వాడారు. అవి రోడ్లు, చెట్లపై వేలాడుతూ మనుషులతోపాటు పశుపక్షాదులను సైతం గాయాలపాలు చేస్త�