Jainoor | ఆదివాసి మహిళా ఎమ్మెల్యే కోవ లక్ష్మి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఫారెస్ట్ రేంజ్ ఆధికారి రమేష్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆదివాసి సంఘాలు గురువారం నిరసన తెలిపాయి.
పెనుబల్లి మండలం బ్రాహ్మలకుంట శివారు మామిడితోటలో చిరుతపులి పాదముద్రలను గురువారం రాత్రి గ్రామస్తులు గుర్తించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం చేరవేయడంతో వారు మైక్ ద్వారా గ్రామంలో ప్రచారం చేశారు.