బోడకొండ గ్రామంలో ప్రగతి ఫలాలు రూ.80లక్షలతో అభివృద్ధి పనులు ఇంటింటికీ మిషన్ భగీరథ తాగునీరు ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు మంచాల మే 16 : పల్లెసీమల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి గ్రామాల�
షాబాద్, మే 16 : తన పుట్టిన రోజు సందర్భంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మొక్కలు నాటారు. ఆదివారం నియోజకవర్గంలోని నవాబుపేట్ మండలం ఎమ్మెల్యే స్వగ్రామం చించల్పేట్లో పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలతో కల�
అవసరం లేకున్నా బయట తిరిగేతే చర్యలు జిల్లావ్యాప్తంగా చెక్పోస్టులు ఏర్పాటు 56 వాహనాలు స్వాధీనం రంగారెడ్డి, మే 16,(నమస్తే తెలంగాణ): కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేదుకుగాను రాష్ట్ర ప్రభు త్వం పదిరోజుల పాటు ల�
అనుమతి లేకుండా ఆర్టీపీసీఆర్ పరీక్షలు ఎలా చేస్తారురంగారెడ్డి జిల్లా వైద్యాధికారిని డాక్టర్ స్వరాజ్యలక్ష్మి షాద్నగర్, మే15: కొవిడ్కు వైద్యం అందిస్తున్న ప్రైవేటు దవాఖానల్లో వసతులు సరిగ్గా లేవని, పరి
మహేశ్వరంలోని దవాఖాన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయండిప్రజా శ్రేయస్సు కోసమే లాక్డౌన్ఇబ్బందులు పడకూడదని నాలుగు గంటల సడలింపుకరోనా పాజిటివ్ వచ్చిన వారు భయాందోళనకు గురికావొద్దుసర్కారు దవాఖానల్లోమెర�
రంగారెడ్డి జిల్లాలో రోజుకు49 వేల మంది కూలీలు హాజరుఈ ఏడాది లక్ష్యం 80 లక్షల పని దినాలుఇప్పటి వరకు 28 లక్షల పని రోజులు పూర్తికూలీలకు మాస్క్ తప్పనిసరి45 ఏండ్లు దాటిన వారికి కొనసాగుతున్న వ్యాక్సినేషన్జిల్లావ�
నందిగామ,మే14: కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జ్వర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని డిప్యూటీ డీఎం అండ్ హెచ్ వో దామోదర్ అన్నారు. నందిగామ మండల కేంద్రంతో పాటు అం�
రంజాన్ పండుగను ఇండ్లలోనే జరుపుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, షాద్నగర్, చేవెళ్ల నియోజకవర్గాలో ముస్లింలు పండుగను నిరాడంబరంగా జరుపుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఇం�
ఇబ్రహీంపట్నం/ ఇబ్రహీంపట్నంరూరల్ మే 14: ఇబ్ర హీం పట్నం నియోజకవర్గంలో మూడవరోజు లాక్డౌన్ సం పూర్ణంగా కొనసాగింది. ఉదయం 10గంటల తరువాత ప్రజ లు ఎవరు రోడ్లపైకి రాకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఉదయం 6గ
లాక్డౌన్ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం గ్రామ కమిటీల ద్వారా పంపిణీకి సన్నాహాలు ఈ నెల 16 నుంచి ప్రారంభం జిల్లాలో 1650 అంగన్వాడీ కేంద్రాలు 1,25,792 మంది లబ్ధిదారులు రంగారెడ్డి, మే 13, (నమస్తే తెలంగాణ): కరోనా వైర
రంగారెడ్డి/వికారాబాద్, మే 13, (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రెండోరోజు లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగింది. జనం బయటకు రాకపోవడంతో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఉదయం 10 గంటల నుంచి ఇంటికే పరిమ�
రెండో రోజు స్వచ్ఛందంగా లాక్డౌన్ ఉదయం 10 గంటల లోపే నిత్యావసరాల కొనుగోలు నిర్మానుష్యంగా మారిన రహదారులు అనుమతి ఉంటేనే రోడ్లపైకి.. మూతపడిన దుకాణాలు చెక్పోస్టుల వద్ద పోలీసుల బందోబస్తు కడ్తాల్, మే 13: మండలంల�
కరోనా బాధితుల సమాచార సేకరణకు హెల్ప్డెస్క్లు వైద్య విభాగంతో కలిసి ఏర్పాటు చేసిన పోలీస్ శాఖ కమిషనరేట్లో కంట్రోల్ రూంకు ఫోన్ చేస్తే వెంటనే దవాఖానల సమాచారం లైజనింగ్ అధికారులతో ఎప్పటికప్పుడు సమాచా�
జ్వర సర్వేలో వెల్లడి 1103 బృందాలు ఇంటింటి సర్వే ఎక్కువ మందికి ఒళ్లు నొప్పులు జ్వరం అంతంతా మాత్రమే రంగారెడ్డి, మే 12,(నమస్తే తెలంగాణ): జిల్లాలో ఇంటింటి జ్వర సర్వే ముమ్మరంగా కొనసాగుతున్నది. కరోనా వైరస్ను ఆదిలో�
నిర్మానుష్యంగా మారిన రోడ్లు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు తెరిచిన దుకాణాలు వికారాబాద్ జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్కు నాలుగు బస్సులతో ఒక ట్రిప్పు జిల్లాలోని అన్ని పట్టణాల నుంచి రెండు ట్రిప్పుల చొప్పున మరి�