షాబాద్, మే 26 : వయో వృద్ధులు, దివ్యాంగులు కొవిడ్ టీకా నమోదు చేసుకోవడానికి, సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా మహిళ, శిశు దివ్యాంగులు, వయోవృద్ధుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాల్పోస్టర్ను బుధవారం రంగారెడ్డ�
రంగారెడ్డి జిల్లాలోపాజిటివ్ కేసులు భారీగా తగ్గుదల సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు.. ఫలిస్తున్న ప్రభుత్వ చర్యలు రంగారెడ్డి, మే 25, (నమస్తే తెలంగాణ): జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మహమ్�
కోట్పల్లి, మే 25 : ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించి జ్వరం, దగ్గు, ఒంటి నొప్పుల వంటి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి అవసరమైన పరీక్షలు, వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ పౌసుమిబసు వైద్యాధికారులను �
షాద్నగర్టౌన్ మే 25: రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో విక్రయించి మద్దతు ధర పొందాలని ఫరూఖ్నగర్ మండల జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి సూచించారు. షాద్నగర్ మార్కె�
గన్నీ బ్యాగుల సమస్యను పరిష్కరిస్తాం ఆమనగల్లు, మాడ్గులలో కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ తిరుపతిరావు ఆమనగల్లు,మే 25 : ధాన్యం కొనుగోలును వేగవంతం చేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చ
దవాఖాన ఆవరణను శుభ్రంగా ఉంచాలి కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించండి యాచారంలో కలెక్టర్ అమయ్కుమార్ సుడిగాలి పర్యటన ప్రభుత్వ దవాఖానలో ఆకస్మిక తనిఖీ చౌదర్పల్లిలో జ్వర సర్వే పరిశీలన ప్రజలకు అవగాహన �
రంగారెడ్డి జిల్లాలో 11 అమ్మ ఒడి (102) వాహనాలు ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు తల్లి, బిడ్డలు సురక్షితంగా ఇంటికి.. కరోనా కష్ట కాలంలోనూ మెరుగైన వైద్యం ఇబ్రహీంపట్నంరూరల్, మే 24 : తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగాన�
అబ్దుల్లాపూర్మెట్, మే 23: బాటసింగారం వద్ద 65వ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను రాచ కొండ సీపీ మహేశ్భగవత్ ఆదివారం సందర్శించి వా హనాలను తనిఖీ చేశారు. చెక్పోస్ట్లో విధులు నిర్వ హిస్తున్న పోలీ�
నాసిరకం పత్తి విత్తనాలను అరికట్టేందుకు చర్యలు రెండు టాస్క్ఫోర్స్ బృందాలు ఏర్పాటు సభ్యులుగా వ్యవసాయ, పోలీస్, విత్తన ధ్రువీకరణ అధికారులు జిల్లావ్యాప్తంగా దాడులు నిర్వహించేందుకు సన్నద్ధం నిషేధించిన
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండిసమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి ఇబ్రహీంపట్నం, మే 22: నెలరోజుల పాటు నియోజకవర్గంలో మిషన్భగీరథ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నందున ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పా�
చెక్పోస్టుల వద్ద పకడ్బందీగా పోలీసుల తనిఖీలుఅనవసరంగా బయట తిరిగేవారిపై చట్టపరమైన చర్యలువాహనాలు సీజ్.. కేసులు నమోదురంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 213 వాహనాలు సీజ్5,228 లాక్డౌన్ ఉల్లంఘన కేసులు నమోదు వికా
నమస్తే తెలంగాణ న్యూస్నెట్వర్క్: దివంగత ప్రధాని రాజీవ్గాంధీ దేశా నికి చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు నాయకులు పేర్కొన్నారు. రాజీవ్గాంధీ వర్ధంతిని శుక్రవారం షాద్నగర్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, ఆమన