రంగారెడ్డి జిల్లాల్లో పది రోజుల్లో 10 నుంచి 15 శాతం మేర తగ్గిన పాజిటివ్ కేసులువికారాబాద్ జిల్లాలో 5శాతం తగ్గుదల..పట్టణాలు, గ్రామాల్లో పకడ్బందీగా లాక్డౌన్సత్ఫాలితానిస్తున్న మెడికల్ కిట్ల పంపిణీ రంగా�
పల్లె ప్రగతితో మారిన రూపురేఖలు ఇంటికో మరుగుదొడ్డి, ఇంకుడు గుంత పల్లె ప్రకృతి వనం, డంపింగ్యార్డు,వైకుంఠధామం, కంపోస్టు షెడ్డు నిర్మాణం ధారూరు, మే 20 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పల్లెప్రగ
కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ కసిరెడ్డి ఆమనగల్లు, మే 20: కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందు లకు గురికాకుండా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆమనగ�
మేడ్చల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు ఫ్రీజర్లు పంపిణీ ప్రారంభం.. వారంలో పూర్తిచేసేలా ఏర్పాట్లు నిర్వహణ బాధ్యతలు గ్రామపంచాయతీలకు కుటుంబ సభ్యులు, ఆత్మీయులు మరణించినప్పుడు ఆ శోకం ఎవరూ తీర్చలేనిది. కన
కొవిడ్ బాధితులకు 27 అంబులెన్స్ వాహనాల వినియోగం అంబులెన్స్ల ద్వారా ప్రతి రోజూ 40 నుంచి 50 మంది వివిధ దవాఖానలకు తరలింపు అవసరమైన వారికి అంబులెన్స్లో ఆక్సిజన్ – ప్రజల మన్ననలు పొందుతున్న 108 సిబ్బంది మేడ్చల
ఏడో రోజు ప్రశాంతంగా లాక్డౌన్ కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన లాక్డౌన్ షాద్నగర్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం ఆమనగల్లు ని యోజకవర్గాలో సంపూర్ణంగా కొనసాగుతున్నది. ప్రతిరోజు ఉదయం 6 నుంచి 10గంటల �
ఆదర్శంగా నిలుస్తున్న కర్ణంగూడ గ్రామం ఇబ్రహీంపట్నం రూరల్, మే 18: రాష్ట్ర ప్రభుత్వం ఉన్న త ఆశయంతో ప్రవేశపెట్టిన హరి తహారం కార్యక్రమం ఇబ్ర హీం పట్నం మండలంలోని కర్ణంగూడ గ్రామం అగ్రస్థా నంలో నిలుస్తున్నది. ప్
వీధులన్నీ రసాయనాలతో పిచికారీఇంటింటికీ తిరిగి చెత్తసేకరణ ఆమనగల్లు, మే 18 : ప్రభుత్వ ఆదేశానుసారం పంచాయ తీలో ముమ్మరంగా పారిశుధ్య నివారణ చర్యలు కొన సాగుతున్నాయి. ఆమనగల్లు బ్లాక్ మండల్లోని వివిధ పంచాయతీల్లో
జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యం అందుబాటులో సరిపడా రెమ్డెసివిర్లు, ఆక్సిజన్ బెడ్లు కొండాపూర్లోని జిల్లా దవాఖాన, వనస్థలిపురం ఏరియా దవాఖానల్లో ఇంజక్షన్ల నిల్వ అవసరాన్ని బట్టి జిల్లాలో
ఆపత్కాలంలోనూ అన్నదాతకు అండగా ప్రభుత్వం గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు.. వెల్లువెత్తుతున్న ధాన్యం కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సేకరణ నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే నగదు జమ ఆనందంలో అన్నదాతలు రంగారెడ్డి,
వారికి కరోనా వచ్చినా స్వల్ప ప్రభావమే.. వెంటనే కోలుకుంటారుప్రముఖ పిల్లల వైద్యులు సీఎన్ రెడ్డి సిటీబ్యూరో, మే 17 (నమస్తే తెలంగాణ) : కొవిడ్ రెండో దశ కరాళ నృత్యం చేస్తున్నది. వైరస్ ఏ రూపంలో విరుచుకుపడుతుందో త�
షాద్నగర్, మే17: కొవిడ్ బాధితులకు అందించే సేవల ఖర్చు రోజుకు రూ.20 వేలకు మించరాదని ఎమ్మె ల్యే వై.అంజయ్య యాదవ్ ప్రైవేట్ వైద్యులకు సూచించారు. సోమవా రం పట్టణంలోని తన క్యాంపు కా ర్యాలయంలో పట్టణ ప్రైవేట్ వైద్�
షాద్నగర్, మే17: వైద్యం కోసం వచ్చే పేద ప్రజలు ఆకలితో ఇబ్బందులు పడొద్దని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సొంత ఖర్చులతో అన్ని దవాఖానల వద్ద కొవిడ్ బాధితులు, దవా ఖాన సిబ్బంది, బాధితుల సహాయకులకు ఉచితంగా భోజ నాన్ని అంద�
కరోనాపై సీఎం కేసీఆర్ నిరంతర పర్యవేక్షణ సర్కారు దవాఖానల్లో మెరుగైన వైద్యం చేవెళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 20 బెడ్లతో ఐసొలేషన్ సెంటర్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి చేవెళ్ల టౌన్, మే,
కరోనా వైరస్ను ఎదుర్కోవాలంటే .. రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి. అందుకు అనుగుణంగా పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి. ఈ నేపథ్యంలో ఇమ్యూనిటీని పటిష్ఠంగా ఉంచుకునేందుకు నగరవాసులు తమ ఆహారపు అలవాట్లలో గణనీయమైన మా