అభివృద్ధే ధ్యేయంగా పాలకవర్గం కృషి ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు సరఫరా వైకుంఠధామం, కంపోస్ట్షెడ్ పూర్తి మరుగుదొడ్లు, సీసీ రోడ్ల నిర్మాణం రూ.48 లక్షలతో పలు అభివృద్ధి పనులు ఓడీఎఫ్ కింద గ్రామానికి అవార్డు మర�
కొత్తూరు రూరల్, జూలై 25 : ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని కలిగి ఉండాలని జడ్పీటీసీ శ్రీలత అన్నారు. మండలపరిధిలోని శేరిగూడబద్రాయపల్లి గ్రామంలో ఆషాడమాసంలో నిర్వహించే బోనాల పండుగలో భాగంగా ఆదివారం మహంకాళి భవానమ్�
నందిగామ, జూలై 25 : గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో
కడ్తాల్, జూలై 25 : మండల పరిధిలోని గోవిందాయిపల్లి, నాగిరెడ్డిగూడ, రేఖ్యా తండాల్లో ఆదివారం బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. గిరిజనుల ఆరాధ్యదైవం ముత్యాలమ్మ ఆలయంలో ఉదయం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించార�
ఎమ్మెల్యేలు మహేశ్రెడ్డి, రోహిత్రెడ్డి పరిగి, జూలై 24 : యువతరానికి ఆదర్శ నాయకుడు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజ�
ఇబ్రహీంపట్నం, జులై 23: రాష్ట్ర, మున్సిపల్శాఖ మంత్రి తారకరామారావు జన్మదినం సంద ర్భంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తులేకలాన్-గున్గల్ అటవీ ప్రాంతం లో లక్ష మొక్కలు నాటే స్థలాన్ని ఫారెస్ట్ రేంజ్ అధికా
ఇబ్రహీంపట్నం, జూలై 23 : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధి కోసం రూ. 2 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేస్తు న్నట్లు ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి, కమి షనర్ జగత్విక్యాత్రెడ్డి తెలిపారు. శు
తలకొండపల్లి జూలై 23: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పథకాలను ప్రవేశ పెడుతున్నారని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శుక్రవారం మండల కేం ద్రంలోని దేవకి గార్డెన్స్లో స్థానిక సర్పంచ్ లలి�
నూతన లబ్ధిదారులందరికీ ఆగస్టు నుంచి బియ్యం పంపిణీ సమీక్ష సమావేశంలో విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి బడంగ్పేట్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన రంగారెడ్డి, జూలై 23(నమస్తే తెలంగాణ): పే
కడ్తాల్, జూలై 23: విత్తన బంతులతో అటవీసంపద వృద్ధి చెందుతుందని, పర్యావరణ పరిరక్షణకు విరివిగా మొక్కలను పెంచాలని కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవెల్యూషన్ సంస్థ వ్యవస్థాపకురాలు కోర్పోలు లీలాలక్ష్మారెడ్డి అన్నా�
పల్లె ప్రగతితో అభివృద్ధి పరుగులు మొక్కల సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇంటింటికీ చెత్తసేకరణతో పరిశుభ్రంగా గ్రామం ఇబ్రహీంపట్నం, జూలై 22 : హైదరాబాద్-నాగార్జునసాగర్ ప్రధాన రహదారికి ఐదుకిలోమీటర్ల దూరంలో ఉన్న �
షాద్నగర్/ కొందుర్గు, జూలై 22 : రాష్ట్రంలోని పల్లెలన్నీ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గు�
షాబాద్, జూలై 22 : మండలంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తున్నది. గురువారం తెల్లవారుజామున నుంచి వర్షం పడుతున్నది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు నిండి అలుగులు పారుతున్నాయి. బోరుబావుల�
కొడంగల్, జూలై 21 : త్యాగాలకు ప్రతీకగా బక్రీద్ పండుగను ముస్లింలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా బక్రీద్ వేడుకల్లో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పాల్గొని నియోజకవర్గ ముస్లింలకు పండుగ శుభాక్ష�