తెలంగాణలోని పలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నల్లగొండ జిల్లాలోని బీబీనగర్, సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట, మహబూబ్నగర్ జిల్లా
వైద్య విద్యార్హతలు లేకున్నా.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యుల గుట్టురట్టు చేశారు తెలంగాణ వైద్య మండలి అధికారులు. నగర శివారు ప్రాంతాలైన బోడుప్పల్, పీర్జాదిగూడలోని పలు దవాఖానలపై వైద్యమండలి
ఎట్టకేలకు లీగల్ మెట్రాలజీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. వరంగల్, హనుమకొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం విస్తృతంగా దాడులు నిర్వహించి, పలు కేసులు నమోదు చేశారు. ‘నమస్తే తెలంగాణ’లో ఈ నెల 27న ‘ఆ �