భూత్కుర్ గ్రామ పం చాయతీ పరిధిలోని రాంపూర్ గ్రామ శివారు లో గల గోదావరిలోని చింతమడుగే మాకు జీవనోపాధి అని రాంపూర్ గ్రామ మత్స్యకారులు అన్నారు. రాంపూర్ గ్రామ శివారులోని గోదావరికి వెళ్లే దారిలో మత్స్యశాఖ �
పొత్తిళ్లలో బిడ్డను పొదివి పట్టుకొన్నట్టు.. బిడ్డలను తండ్రి తన భుజాలపై మోసినట్టు రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలా కాపాడు తూ అద్భుత పథకాలతో సబ్బండ వర్ణాలను స ర్వతోముఖ అభివృద్ధివైపు నడిపిస్తున్న కేసీఆర్ �