ప్రస్తుతం బాలీవుడ్తో పాటు దక్షిణాదిలోనూ పురాణాలు, ఇతిహాసాల్ని ఆధారంగా చేసుకొని సినిమాల్ని తెరకెక్కించే ట్రెండ్ పెరిగింది. తాజాగా సీత దృక్కోణం నుంచి రామాయణ గాథ ఔన్నత్యాన్ని ఆవిష్కరిస్తూ హిందీలో ఓ భా�
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ రామాయణం 25ఏళ్లు పూర్తి చేసుకుంది. బాలనటుడిగా ఈసినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు తారక్. గుణశేఖర్ డైరక్షన్ లో వచ్చిన ఈసినిమా జాతీయఅవార్డ్ గెలుచుకోవడం విశేషం. ర
కాకతీయుల కాలంలో తెలుగుసాహిత్యం ఆస్థానంలో గాక, రాజుల పోషణలోగాక కవులు వ్యక్తులుగా, సంస్థలుగా చేరి ఉద్యమాలను ఆసరాగా చేసుకొని రచించడం ఒక గొప్ప విశేషం. ఒక వైపు శైవం వ్యాపిస్తున్నా, ఇంకోవైపు వైష్ణవాన్ని ఆభిమా
వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వీణవంక, మార్చి 31: రామాయణ, మహాభారతాలు ప్రపంచానికే తలమానికమని.. వాటికి ప్రాధాన్యమిస్తే మనుషుల మధ్య సత్సంబంధాలు మెరుగుపడుతాయని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నా