Minister Errabelli dayakar rao | రాష్ట్ర ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు ప్రపంచానికి ఆదర్శప్రాయులన్నారు. శ్రీరామ నవమిని ప్రజలు భక్తి, శ్రద్ధలతో జర�
Sri Rama Navami | ఏ కథను వింటే హృదయం ఆనందంతో నిండిపోతుందో.. ఏ కావ్యాన్ని కంటే సత్య స్వరూపం ఆవిష్కృతమవుతుందో.. ఏ ఇతిహాసాన్ని మళ్లీ మళ్లీ మననం చేసుకుంటే ధర్మం కరతలామలకం అవుతుందో.. అలాంటి అద్భుతమైన కథకు, అలాంటి అజరామరమై�
మెదక్ : మహర్షి వాల్మీకి మహనీయుడిని మనసారా స్మరించుకొని మందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్ అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఆవరణలో అధికారికంగా ఏర్ప�
భోపాల్: రామభక్తులకు మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రామాయణంపై నిర్వహించే ఓ క్విజ్లో ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి.. అయోధ్యకు విమానంలో వెళ్లండి అని ఆ రాష్ట్ర పర్యాటక�
ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న పౌరాణిక చిత్రం ‘ఆది పురుష్’. రామాయణ గాథ ఆధారంగా త్రీడీ సాంకేతికతతో దర్శకుడు ఓంరౌత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా చిత్రీకర�
భక్త సామ్రాజ్యానికి అధిపతిగానే భారతీయ భక్తలోకం హనుమంతుని భావిస్తున్నది. హనుమంతుని ప్రతీ కథను మనస్తత్వానికి సంబంధించిన కథగా అధ్యయనం చేస్తే, అనువర్తింపజేసుకుంటే రామాయణంలోని హనుమంతుని గాథలు మనకు కొంగ్ర
ప్రస్తుతం బాలీవుడ్తో పాటు దక్షిణాదిలోనూ పురాణాలు, ఇతిహాసాల్ని ఆధారంగా చేసుకొని సినిమాల్ని తెరకెక్కించే ట్రెండ్ పెరిగింది. తాజాగా సీత దృక్కోణం నుంచి రామాయణ గాథ ఔన్నత్యాన్ని ఆవిష్కరిస్తూ హిందీలో ఓ భా�
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ రామాయణం 25ఏళ్లు పూర్తి చేసుకుంది. బాలనటుడిగా ఈసినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు తారక్. గుణశేఖర్ డైరక్షన్ లో వచ్చిన ఈసినిమా జాతీయఅవార్డ్ గెలుచుకోవడం విశేషం. ర
కాకతీయుల కాలంలో తెలుగుసాహిత్యం ఆస్థానంలో గాక, రాజుల పోషణలోగాక కవులు వ్యక్తులుగా, సంస్థలుగా చేరి ఉద్యమాలను ఆసరాగా చేసుకొని రచించడం ఒక గొప్ప విశేషం. ఒక వైపు శైవం వ్యాపిస్తున్నా, ఇంకోవైపు వైష్ణవాన్ని ఆభిమా
వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వీణవంక, మార్చి 31: రామాయణ, మహాభారతాలు ప్రపంచానికే తలమానికమని.. వాటికి ప్రాధాన్యమిస్తే మనుషుల మధ్య సత్సంబంధాలు మెరుగుపడుతాయని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నా