కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో కలకలం రేపి న పెద్ద పులి కోసం గాలిం పు కొనసాగుతున్నది. రెండ్రోజుల క్రితం ఆవుపై దాడి చేసిన ఈ వన్య మృగం జాడ కోసం అటవీ శాఖ గాలిస్తున్నది. మూడు ఫారెస్ట్ రేంజ్ల పరిధిలోని 30
రామారెడ్డి మండలం కన్నాపూర్ తండాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అడ్డంకులు తొలగాయి. 2005 నుంచి నివాసం ఉంటున్న కుటుంబాలకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చి, ఇందిరమ్మ ఇండ్లను పునర్నిర్మించాలని అధికారులు నిర్ణయిం�
వేటకు వెళ్లి గుహలో చిక్కుకుపోయిన రాజును అధికారులు సురక్షితంగా బయటకు తీశారు. దాదాపుగా 43 గంటల నుంచి గుహల మధ్య ఇరుక్కున్న రాజును భారీ బండరాలను పగలగొట్టి క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. మూడు రోజులుగా అన్న పాన�
Kamareddy | వేటకు వెళ్లి గుహలో చిక్కుకుపోయిన రాజును మరో అరగంటలో బయటకు తీసుకొస్తామని పోలీసులు తెలిపారు. ఆయనను బయటకు తీసుకొచ్చే మార్గం 99 శాతానికి పైగా పూర్తయిందని చెప్పారు.