భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గిరిజనులకు జిల్లా అధికారులు ఇచ్చిన గడువు పూర్తికావడంతో సదరు భూములను స్వాధీనం చేసుకునేందుకు సోమవారం ప్రయత్నించారు.
అకాల వర్షాల వల్ల కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోతున్నదని, వెంటనే కాంటాలు వేయాలని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రామన్నగూడెం తండా ఐకేపీ కొనుగోలు కేంద్రంలో శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యం�
గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. మహదేవపూర్ మండలం కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద పరవళ్లు తొక్కుతోంది. మంగళవారం 12.35 మీటర్ల ఎత్తులో 10.09లక్షల క్యూసెక్కుల వరకు పారుతున్నట్లు అధికారులు తెలిపారు