రైతులు వరి ధాన్యం పండించడం ఒక ఎత్తు అయితే.. దాన్ని అమ్మేదాకా పడే తిప్పల మరో ఎత్తు ఉంటుంది. వడ్లు ఎంత బాగున్నా మిల్లర్ల పెట్టే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.
Timmapoor | తిమ్మాపూర్,ఏప్రిల్21: తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ గ్రామానికి చెందిన కళ్లెం పవన్ కొద్ది రోజుల కింద ప్రమాదం జరిగి చికిత్స పొందుతూ ఇటివల మృతి చెందాడు.
మాదాపూర్ : కాలనీల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. సోమవారం హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని రామకృష్ణ నగర్ కాలనీలో స్థానిక డివిజన్ నాయకులు, కాలనీ