టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిన వ్యవహారం రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నది. సిట్ విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి.
Ramachandra Bharathi | టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన రామచంద్ర భారతి అలియాస్ సతీశ్ శర్మపై మరో కేసు నమోదైంది. రెండు రోజుల క్రితం రామచంద్ర భారతిపై తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించేందుకు వచ్చి అడ్డంగా దొరికిపోయిన ఢిల్లీ బీజేపీ దూతలు ఆ తరువాత ఎవరెవరిని సంప్రదించారు, తమను కాపాడాలని ఎవరిని కోరారు అన్న దానిపై పోలీసులు ఆరా తీస్�
తమ పక్కలో బల్లెంలా మారిన తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీ ఎంతైనా ఖర్చు పెట్టడానికి పూనుకున్నది. ఒక్కో సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఏకంగా రూ.100 కోట్ల వరకు ఇవ్వడానికి సిద్ధమైంది.