శ్రావణ పౌర్ణమిని రక్షాబంధనంగా, రాఖీ పౌర్ణమిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ పండుగ వెనుక పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యం ఉంది. పురాణాల ప్రకారం.. ఒకసారి దేవతలకు, రాక్షసులకు పుష్కర కాలం యుద్ధం జరుగుతుంద�
Seema Haider | పబ్జీ (PUBG) ప్రేమ కోసం పాకిస్థాన్ నుంచి భారత్కు అక్రమ మార్గంలో ప్రవేశించిన పాక్ జాతీయురాలు సీమా హైదర్ (Seema Haider).. భారత ప్రధాని మోదీ (Pm Modi), కేంద్ర మంత్రి అమిత్షా (Amit Shah), యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా పలువుర�
అగ్ర హీరోలు భారీ పారితోషికాల్ని స్వీకరిస్తారనే విషయం తెలిసిందే. సినిమా బడ్జెట్లో సింహభాగం వారి రెమ్యునరేషన్స్ కోసమే చెల్లించాల్సి వస్తున్నదని నిర్మాతలు చెబుతుంటారు. సినిమా బడ్జెట్ను నియంత్రించాల�
హిందీ చిత్రసీమకు ఘన చరిత్ర ఉందని, ప్రస్తతం నడుస్తున్న దుర్దశ త్వరలో అంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు బాలీవుడ్ సీనియర్ నటుడు మనోజ్బాజ్పాయ్. ఇటీవల విడుదలైన అగ్రహీరోల చిత్రాలు లాల్సింగ్ చద్దా, �
నారాయణపేట, ఆగస్టు 12: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా పట్టణంలోని క్యాంపు కార్యాల యంలో జాతీయ సమైక్యతా రక్షాబంధన్ కార్యక్రమం ని ర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి మున
రాఖీపౌర్ణమి పురస్కరించుకుని ఏపీ సీఎం జగన్ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ సందర్భంగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో వేడుకలు జరిగాయి. మహిళా మంత్రులు పలువురు సీఎం జగన్కు...
హైదరాబాద్, ఆగస్టు 22 ( నమస్తే తెలంగాణ ): రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావుకు పలువురు టీఆర్ఎస్ మహిళా నేతలు రాఖీలు కట్టారు. ఆదివారం ప్రగత
కోల్కతా: రక్షాబంధన్ నేపథ్యంలో ఆఫ్ఘనిస్థాన్ జాతీయులకు కొందరు మహిళలు రాఖీలు కట్టారు. పశ్చిమ బెంగాల్ ఉత్తర 24 పరగణా జిల్లాలోని డమ్డమ్ ప్రాంతంలో ఆదివారం ఈ కార్యక్రమాన్ని ఆ రాష్ట్రంలోని అధికార తృణమూల్�
కోల్కతా: రక్షాబంధన్ నేపథ్యంలో కొందరు పిల్లలు, పెద్దలు చెట్లకు రాఖీలు కట్టారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఆదివారం వినూత్న కార్యక్రమం చేపట్టారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పశ్చిమ మేదినిపూర
హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ అన్నాచెల్లెళ్ల మధ్య అనుబంధాన్న�
వికారాబాద్ : మున్సిపల్ పరిధిలోని ఓం శాంతి భవన్లో బ్రాహ్మకుమారిస్ గురువారం రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు మున్సిపల్ చైర్పర్సన్ మంజుల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం చైర్పర్సన్ మం