ఎరువులు, బియ్యం, ఇతర ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతుల కోసం మెదక్ రైల్వే స్టేషన్లో రేక్ పాయింట్ సిద్ధమైంది. నేడు మంత్రులు హరీశ్రావు, నిరంజన్రెడ్డి కార్యక్రమానికి హాజరై ప్రారంభించనుండగా, మెతుకు సీమకు గూ
జిల్లా కేంద్రం మెదక్లో దశాబ్దాల ఎదురుచూస్తున్న రైల్వే లైన్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు రెండు చోట్ల రైల్వే రేక్ పాయింట్లకు సెంట్రల్ ఫర్టిలైజర్స్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి లభించి�
క్షిణ మధ్య రైల్వే జోన్ హైదరాబాద్ డివిజనల్ రైల్వే పరిధిలో ఉన్న గజ్వేల్ రైల్వే స్టేషన్లో సోమవారం తొలి రైలు ప్రారంభమైంది. కాకినాడ నుంచి గజ్వేల్ స్టేషన్కు చేరుకొన్న మొదటి గూడ్స్ రైలు రేక్ ద్వారా ఎ�
గజ్వేల్లో రేక్పాయింట్ను ప్రారంభిం చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సోమవారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రారంభించ నున్నారు. �