రాజ్యసభ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ విడుదల కానున్నది. అసెంబ్లీలో ఈ నెల 15 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. 16న పరిశీలన, 20న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అనంతరం అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన
ఇటీవల జరిగిన ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో 21 మంది పార్లమెంట్ సభ్యులను బరిలోకి దింపిన బీజేపీ.. వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ మరో ప్రయోగానికి సిద్ధపడుతున్నట్టు తెలిసింది. పలువురు రాజ్యసభ సభ్యులను లోక్
న్యూఢిల్లీ: రాజ్యసభలో సస్పెన్షన్కు గురైన 12 మంది ఎంపీలకు చెందిన విపక్ష పార్టీలను కేంద్రం చర్చలకు ఆహ్వానించింది. సోమవారం ఉదయం 10 గంటలకు జరిగే సమావేశానికి రావాలంటూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ �