రాజ్యసభ సభ్యుడిగా తాను చరిత్రలో నిలిచిపోయే శాసనాల్లో భాగస్వామిని కావడం అదృష్టంగా భావిస్తున్నానని, సభ్యుడిగా ఉన్నంతకాలం తనకు సహకరించిన నేతలు, ఎంపీలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు రాజ్యసభ సభ్యుడు
యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో బీసీలను పట్టించుకోలేదు సరికదా.. కనీసం గుర్తింపు కూడా ఇవ్వలేదు. అదే కేసీఆర్ పాలనలో వెనుకబడిన వర్గాలకు న్యాయం జరిగింది. రాజకీయంగానూ సముచిత స్థానం దక్కిందని బీసీ బిడ్డ, రాజ్యస�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు సీఎం కేసీఆర్ నడుం బిగించారు. దేశ ప్రయోజనాలు కాపాడడంతోపాటు భావితరాలకు బంగారు భవిష్యత్ని అందించేందుకు �