AP DGP | ఏపీ పోలీసులు సమర్ధవంతంగా పనిచేయడం వల్ల నేరాల శాతం తగ్గిందని అందుకు వారిని అభినందిస్తున్నట్లు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి (DGP Rajendranath Reddy) వెల్లడించారు.
ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు. ఒకటి రెండు సంఘటనలతోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని అనడం ఏమాత్రం సరికాదని కౌంటర్ ఇచ్చారు. ఏపీలో మహిళలకు రక్
సమ్మె తాత్కాలిక విరమణ అమరావతి, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సమ్మె చేస్తున్న ఉద్యోగులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సమ్మె తాత్కాలికంగా విరమిస్తున్నట్టు ఉద్యోగసంఘాలు ప్రకటించాయి. పీ