కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు బజారుకెక్కుతున్నాయి. సొంత మంత్రులే ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూ రచ్చకెక్కుతున్నారు. ప్రభుత్వ అవినీతిపై ఇదివరకే అసమ్మతి నేత సచిన్ పైలట�
జైపూర్, నవంబర్ 24: రోడ్లు నటీమణులు హేమామాలిని, కత్రినా కైఫ్ బుగ్గల్లా ఉండాలని రాజస్థాన్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి రాజేంద్ర సింగ్ గుఢా వ్యాఖ్యానించారు. ఝుంఝునూ జిల్లాలోని ఓ గ్రామంలో న�