Gaurav Gogoi | పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror attack) పై మంగళవారం లోక్సభలో గంటన్నరపాటు మాట్లాడిన హోంమంత్రి.. తన హోంశాఖ వైఫల్యం గురించిగానీ, దాడి ఘటనకు నైతిక బాధ్యత వహిస్తున్నాననిగానీ ఒక్క మాట కూడా మాట్లడకపోవడం దురదృష్టకరమన
Niranjan Reddy | కేవలం ఢిల్లీ నాయకులను సంతృప్తి పరచడానికి, తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవం దెబ్బ తీసేలా రాష్ట్ర సచివాలయంలో రాజీవ్ గాంధీ(Rajeev gandhi) విగ్రహం ఏర్పాటు చేశారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) అన్నారు.
Sudhanshu Trivedi : రాహుల్ గాంధీ పార్లమెంట్లో పదేపదే కులం ప్రస్తావన తీసుకురావడంపై కాంగ్రెస్ ఎంపీ లక్ష్యంగా కాషాయ పార్టీ తీవ్రస్ధాయిలో విమర్శలు గుప్పించింది.