సిద్దిపేట, రాజన్నసిరిసిల్ల జిల్లాల సరిహద్దులోని అన్నపూర్ణ రిజర్వాయర్లోకి శ్రీ రాజరాజేశ్వర(మిడ్మానేరు) రిజర్వాయర్ నుంచి గోదావరి జలాలను సోమవారం నుంచి ఎత్తిపోస్తున్నారు. రెండు పంపు ల ద్వారా జలాలను ఎత�
కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్లన్నసాగర్ను నీటితో నింపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వర్షాల నేపథ్యంలో రాజరాజేశ్వర జలాశయానికి వరద వస్తున్న నేపథ్యంలో గురువారం నుంచి ప్రతిరోజు 0.45 టీఎంసీల చొప్పున 10 రోజ�