ప్రధానిగా నరేంద్ర మోదీ (PM Modi) మూడోసారి నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్రపతి భవన్లో ఆదివారం రాత్రి 7.15 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని రాజ్ఘాట్లో జాతిపిత మహాత్మా గాంధీక�
G20 Summit | భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం (G20 Summit) మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అధికారులు ఢిల్లీ (Delhi) లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చ�
మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సీబీఐ (CBI) కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. సీబీఐ అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానని స్పష్టం చేశారు. తన అ�
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయటాన్ని నిరసిస్తూ ఆ పార్టీ దేశవ్యాప్త నిరసనలు చేపట్టింది. సంకల్ప్ సత్యాగ్రహ పేరుతో ఆదివారం అన్ని రాష్ర్టాల్లో ధర్నాలు చేపట్టింది. ఢిల్లీలోని రాజ్
PM Modi : రాజ్ఘాట్లో మహాత్ముడికి నివాళులర్పించిన మోదీ | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్ఘాట్ను సందర్శించారు. ఎర్రకోటపై జాతీయ పతాకం ఎగురవేసే ముందు మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. బాపూజీ సమాధి వద్ద పుష�