సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని రామారం నుంచి మూడు కిలోమీటర్ల పొడవునా బీటీ నిర్మాణ పనులు నిలిచి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఇటీవల ‘నమస్తే తెలంగాణ’లో కథనాన్ని ప్రచురించింది.
ప్రమాదాలకు గురైన బాధితులు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను స్థానిక ఆరోగ్య కేంద్రానికి తరలించడానికి 108 అంబులెన్స్ లేక సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలకేంద్రంలో 1980లో సెంట్రల్ బ్యాంకు సేవలను ప్రారంభించారు. మొదట్లో కొద్దిమంది ఖాతాదారులు సేవలను వినియోగించుకున్నారు. ఇప్పటి వరకు చుట్టూ పరిసర గ్రా
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రామారం నుంచి వయా సయ్యద్నగర్ మీదుగా గుర్రాలసోఫ వరకు రోడ్డు మరమ్మతు పనులు జరగడం లేదు. దీంతో ప్రయాణికులతోపాటు వాహనదారులు ఇబ్బందులు పడతున్నారు. అర్అండ్బీ అధికారుల పర్యవ