Delhi stampede | ఢిల్లీ రైల్వేస్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మరణించడంపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) స్పందించింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్పై ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన సగం మంత్రి, పార్ట్టైమ్�
Kanchanjunga Express accident : పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై విపక్షాలు రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్పై విరుచుకుపడ్డాయి. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయా�
Vande Bharat Train | ప్రధాని మోదీ (PM Modi) ప్రతీ దానిని కాషాయీకరిస్తున్నారు. భారతదేశం ఆధ్వర్యంలో జరుగుతున్న జీ20 సమావేశాల లోగోను తమ పార్టీ జెండాలో ఉండే కలర్లతో రూపొందించారు. కమలం పువ్వు, కాషాయం, ఆకుపచ్చ రంగుల్లో జీ20 సమ్మిట�
న్యూఢిల్లీ : రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణ ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం ముందు లేదని కేంద్ర రైల్వేల మంత్రి అశ్వని వైష్ణవ్ శుక్రవారం లోక్సభలో స్పష్టం చేశారు. స్టేషన్ రీడెవలప్మెంట్ కార్యక్ర�
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రులుగా అశ్విని వైష్ణవ్, అనురాగ్ ఠాకూర్లు ఇవాళ ఉదయం బాధ్యతలు స్వీకరించారు. రైల్వే శాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ప�
ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ మెగా మంత్రివర్గంలో రైల్వే, ఐటీశాఖ మంత్రిగా అశ్వినీ వైష్ణవ్ నియమితులయ్యారు. ఒడిశాకు చెందిన బీజేపీ రాజ్యసభ ఎంపీ నూతన రైల్వే మంత్రిగా అదేవిధంగా సమాచార, సాంకేతిక �