ఖాజీపేట నుంచి బల్హార్ష వరకు మూడో రైల్వేలైన్ ట్రాక్ పనుల్లో భాగంగా పలు రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సికింద్రాబాద్-కాగజ్నగర్, ఖాజీపేట్-కాగజ్నగర్, కొత్తగూడెం-బల్
Railway track works | కాజీపేట - ఢిల్లీ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు మంగళవారం తీవ్ర అంతరాయం కలిగింది. పలు స్టేషన్లలో నాలుగు గంటల పాటు ఎక్కడికక్కడ రైళ్లు నిలిచిపోయాయి. పెద్దపల్లి జిల్లాలోని ఓదెల,
“మనోహరాబాద్ - కొత్లపల్లి రైల్వే ఏర్పాటుకు కావాల్సిన మొత్తం భూసేకరణ, అయ్యే ఖర్చులో మూడో వంతు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందనే అగ్రిమెంట్కు అనుగుణంగా ఇప్పటికే రూ.500 కోట్లు ఖర్చు చేశాం.