Railway GM | సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు భద్రత చర్యలు తీసుకోవాలని రైల్వే డివిజన్ల మేనేజర్లకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సూచించారు.
కేరళలో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి.. టీటీఈని (TTE) కదులుతున్న రైలు నుంచి తోసి, ప్రాణాలు తీశాడు. ఎర్నాకుళం నుంచి పాట్నా వెళ్తున్న ఎక్స్ప్రెస్లో (Ernakulam-Palakkad Express) ఈ ఘటన జరిగింది.