షెడ్యూల్డ్ ప్రాంతంలో భూసేకరణ కోసం రైల్వేశాఖ జారీచేసిన ప్రాథమిక నోటిఫికేషన్ను హైకోర్టు రద్దు చేసింది. ఈ నోటిఫికేషన్కు ముం దు గ్రామసభను నిర్వహించాలన్న నిబంధనను అమలు చేయలేదని తప్పుపట్టింది. భూ సేకరణ చ
ఉత్తరాఖండ్లోని హల్దానీవాసుల ప్రార్థనలు ఫలించాయి. తమ తలపై ఉన్న నీడను కోల్పోతామేమో అన్న ఆందోళనకు గురైన 50 వేల మంది బన్భూల్పురా బస్తీ వాసులకు సుప్రీంకోర్టు ఊరట కలిగించింది.
మౌలాలిలో 21.51 ఎకరాల లీజుకు నోటిఫికేషన్ త్వరలో చిలుకలగూడలో 18 ఎకరాలకు కూడా ఇప్పుడేమంటారు రాష్ట్ర బీజేపీ నాయకుల్లారా! రాష్ట్ర ప్రభుత్వం భూములమ్ముతుంటే గగ్గోలు అదే పని కేంద్రం చేస్తుంటే నోరెత్తని నేతలు నిర�