రైల్వే గేట్లస్థానంలో కొన్నిచోట్ల అండర్ బ్రిడ్జిలు, మరికొన్ని చోట్ల ఆర్వోబీలను (రైల్వే ఓవర్ బ్రిడ్జి) రైల్వేశాఖ నిర్మిస్తున్నది. ఏండ్ల తరబడి పనులు కొనసాగుతుండడంతో వాహనదారులు ఇబ్బందులు తప్పడంలేదు.
రైల్వే గేట్ల వద్ద ఆర్వోబీ( రైల్వే ఓవర్ బ్రిడ్జ్) లను నిర్మించడంలో రైల్వే శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో ప్రయాణికులకు గేట్లు శాపంగా మారుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో గేట్ల వద్ద 30 నుంచి 40 నిమిష�
వికారాబాద్ జిల్లాలోని రైల్వే గేట్లు, బ్రిడ్జిలకు మోక్షమెప్పుడు లభిస్తుందోనని జనం ఎదురుచూస్తున్నారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా పరిష్కారం మాత్రం లభించకపోవడం �