Emergency Quota: ఈక్యూ కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లు ఇక నుంచి ఒక రోజు ముందుగానే తమ దరఖాస్తును సమర్పించుకోవాలి. ఎమర్జెన్సీ కోటా రూల్స్ను మార్చినట్లు రైల్వేశాఖ తెలిపింది.
దౌరాలా: రైలు ఇంజిన్లో మంటలు చెలరేగడంతో.. ప్రయాణికులు ఆ రైలును నెట్టుకుంటూ వెళ్లారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. మీరట్ సమీపంలో ఉన్న దౌరాలా రైల్వే స్టేషన్లో షహరాన్పూర్, ఢిల్లీ మధ్య