మునిపల్లి మండలంలోని కంకోల్లో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రత్యేక చొరవతో నూతనంగా ప్రభుత్వ దవాఖాన నిర్మాణం చేపడుతుండగా, ఇటీవలే హెల్త్ సబ్ సెంటర్ను ప్రారంభించారు.
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ తహసీల్దార్గా ఆశాజ్యోతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు తహసీల్దార్గా విధులు నిర్వహించిన నాయబ్ తహసీల్దార్ విజయకుమార్ నుంచి చార్జిని తీసుకున్నారు. ఆశాజ్యో�
వేతనాల కోసం మిషన్ భగీరథ (Mission Bhagiratha) కార్మికులు ఆందోళన చేస్తుండటంతో తాగునీటి కోసం ప్రజలు తండ్లాడుతున్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాఘవపూర్ గ్రామ శివారులోని మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్ పరిధిలో పనిచే�