రాహుల్ విజయ్, మేఘా ఆకాష్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం తొంభైశాతం చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ఈ చిత్రం ద్వారా అభిమన్యు బద్ది దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ జంటగా ఓ చిత్రంలో నటిస్తున్నారు. బిందు ఆకాష్ సమర్పణలో కోట ఫిలిం ఫ్యాక్టరీ, ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఎ. సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్నారు. సుశాంత
బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘పంచతంత్రం’. దర్శకుడు హర్ష పులిపాక ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. టికెట్ ఫ్యాక్ట�
రాహుల్ విజయ్, మేఘా ఆకాష్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం మంగళవారం హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా �