దేశ ప్రథమ పౌరురాలు, త్రివిధ దళాల సుప్రీం కమాండర్, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాఫెల్ ఫైటర్ జెట్లో గగన విహారం చేశారు. సహ పైలట్గా 30 నిమిషాల పాటు విహార యాత్ర పూర్తి చేసిన తర్వాత హర్యానాలోని అంబాలా ఎయి
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్తో జరిగిన సైనిక ఘర్షణలో తమకు ఎదురైన నష్టంపై భారత్ ఇంతవరకు పెదవి విప్పనప్పటికీ ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ఓ రాఫెల్ యుద్ధ విమానాన్ని భారత్ కోల్పోయినట్లు తాజా మీడి�