రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు బుధవారం మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. రామాయంపేట్, మెదక్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటున్న నేపథ్యంలో మెదక్ కలె�
: రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమా లు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, మహిళలను ఆరోగ్యపరంగా మరింత శక్తివంతంగా తయారుచేసేందుకు మరో కొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నది.
ప్రస్తుతం అందుబాటులో ఉచితంగా 57 టెస్టులు త్వరలో 2డీఎకో, ఎక్స్రే, అల్ట్రాసౌండ్, మామొగ్రఫీ సేవలు రెండేండ్లలో రాష్ట్రంలో 5,280కి పెరగనున్న మెడికల్ సీట్లు మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేట, మే 24: రాష్ట్రంలో�
నేడు ఏ దవాఖానకు వెళ్లినా వైద్యం కంటే వైద్య పరీక్షలకే ఖర్చు ఎక్కువ.. రోగ నిర్ధారణ పరీక్షల భారం పేదలకు శాపంగా మారుతున్నది. ఈ పరిస్థితిని గమనించిన ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు వైద్య పరీ