ప్రజా పంపిణీ వ్యవస్థలో సమూల మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీలో పారదర్శకతకు ప్రాధాన్యమిస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రారంభమైన నాటి నుంచి రేషన్ పంపిణీలో
తెలంగాణ సర్కారు విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించిందని, అందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల్లో సకల సదుపాయాలు కల్పిస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. తెలంగాణ ఎడ్యుకేషన్ హబ్గా మారిందని, ద�
శాస్త్ర, సాంకేతిక రంగంలో మున్ముందు సమూల మార్పులు వస్తాయని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ డైరెక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ తెలిపారు. రానున్న 15 ఏండ్లలో భారత్ ఈ రంగంలో అగ్రస్థానంలో నిలుస్తుందని అభిప్రాయపడ్డ
కడియం శ్రీహరి | భారత అత్యున్నత న్యాయవ్యవస్థకు ప్రధాన న్యాయమూర్తిగా నియామకమై తొలిసారిగా హైదరాబాద్ కు విచ్చేసిన జస్టిస్ ఎన్.వి. రమణను మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి శనివారం రాజ్ భవన్లో మర్య�