రాజీవ్ యువశక్తి పథకం అమలులో ఆలసత్వం వహిస్తే చర్యలు తప్పవని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా అధికారులను హెచ్చరించారు. అధికారులు సమష్టిగా పనిచేసి అమలు లక్ష్యాలను పూర్తి చేయా�
Radhika Gupta | లగ్జరీ కారు కొనుక్కునే సామర్థ్యం ఉన్నా ఇప్పటి వరకూ వాటిని కొనుగోలు చేయలేదని ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ కం ఎండీ రాధికా గుప్తా చెప్పారు.
ఆమెకు మెల్ల కన్ను, మెడ వంకర. అడుగడుగునా అవమానాలు. ఉద్యోగం కోసం వెళ్తే తిరస్కరణలు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఏడు ఉద్యోగాలు ఆమెను కాదు పొమ్మన్నాయి. దీంతో జీవితం మీద విరక్తి కలిగింది. ఆత్మహత్�