రేబిస్తో మన దేశంలో నేటికీ ఏటా 5,700 మందికిపైగా మరణిస్తున్నారు. దేశవ్యాప్త అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)కి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమాలజీ (ఎన్ఐఈ) తెలిపిం
Rabies Vaccine | రేబీస్ వ్యాధి ప్రాణాంతకమైన వ్యాధి అని, ఆ వ్యాధి కుక్కల నుంచి వ్యాపిస్తుందన్నారు. ఆ వ్యాధిని నివారించేందుకు ప్రతి కుక్కకు రేబీస్ టీకాలను వేయించాలన్నారు.
రేబిస్ వ్యాక్సిన్ వికటించి భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మంజూర్నగర్కు చెందిన గరిసెల రజిత(37) మృతి చెందింది. మృతురాలి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రజితకు 20 రోజుల క్రితం కుక్క కరవగా వెంటన�
Rabies vaccine | వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ విషాదకర సంఘటన జయశంకర్ భూపాలపల్లి(Bhupalapally) జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రేబిస్ వ్యాధిపై అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇందులో వీధుల్లో తిరిగే జంతువులైనా.. పెంపుడు జంతువులైనా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వ్యాధి బారిన పడే అవకాశాలు లేకప
కరోనా వ్యాక్సిన్ | కరోనా వ్యాక్సిన్ కోసం వెళ్లిన వ్యక్తికి రేబిస్ టీకా ఇచ్చిందో నర్సు. దీంతో ఆమెపై వేటువేసిన అధికారులు బాధితుడిని దవాఖానకు తరలించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మహారాష్ట్రలోని