పిచ్చికుక్కలు స్వైరవీహారం చేస్తూ ఎనిమిది మందిపై దాడి చేసిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా బల్మూరు మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకున్నది. స్థానికులు కథనం ప్రకారం పిచ్చికుక్కలు రోడ్డు వెళ్తున్న వారిపై దాడ�
ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే పెద్ద దవాఖానగా పేరుగాంచిన మహబూబ్నగర్ జనరల్ దవాఖానలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఆదివారం అర్ధరాత్రి దవాఖానలోని రోగులపై దాడి చేశాయి. వైద్యం కోసం వచ్చిన రోగులు, �