ఒక గిన్నెలో అన్ని పిండి రకాలు, కూరగాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసి, తగినన్ని నీళ్లుపోసి దోశపిండిలా జారుగా కలుపుకోవాలి. స్టవ్మీద పాన్పెట్టి, ఒక టీస్పూన్ నూనె వేయాలి. బాగా వేడయ్య�
రాగులు, మినుప పప్పు, మెంతులను బాగా కడిగి విడివిడిగా నాలుగు గంటలపాటు నానబెట్టాలి. పిండి రుబ్బుకోవడానికి ముందు పది నిమిషాల పాటు అటుకులు నానబెట్టాలి. మిక్సీ జార్లో రాగులు, మినుప పప్పు, మెంతులు, అటుకులు వేసి �
మంచి ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. నిత్యం అన్ని పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు అందితేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అందుకు మనం చేయాల్సిందల్లా మన ప్లేటులో వీటికి...