పదో తరగతి గణిత ప్రశ్నల లీకేజ్ కేసులో నిందితులను కటకటాల్లోకి పంపించారు పోలీసులు. జుక్కల్ ప్రభుత్వ పాఠశాలలోని పరీక్షా కేంద్రం నుంచి బుధవారం గణిత ప్రశ్నలు బయటకు వచ్చిన ఉదంతం కలకలం రేపిన సంగతి తెలిసిందే.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా నకిరేకల్ పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు గత మూడు రోజులుగ�
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో 93వ నిందితుడు లడావత్ నరేశ్ను మూడు రోజుల సిట్ కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టులోని 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ గురువారం ఉత్తర్వులు జారీ చ�
పదోతరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసు ఘటనలో డిబార్ అయిన విద్యార్థికి హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 10, 11న నిర్వహించే పరీక్షలకు అనుమతించాలని విద్యాశాఖను హైకోర్టు ఆదేశించింది.