రాష్ట్రంలో నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరాను ప్రభుత్వం దిగ్విజయంగా అమలు చేస్తున్నది. రాష్ట్రం ఏర్పడే నాటికి గ్రేటర్ హైదరాబాద్లో 2014లో 2261 మెగావాట్లుగా ఉన్న పీక్ అవర్ డిమాండ్ నేడు 3756 మెగావాట్లకు చేరు
వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తూ క్షేత్ర స్థాయిలో సమస్యలను సత్వరమే పరిషరించేలా చర్యలు తీసుకోవాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాల్రావు అధికారులను ఆదేశించారు.
ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో పవర్ హాలిడేలు ప్రకటిస్తారు.. గడిచిన 20 ఏండ్లుగా అక్కడ బీజేపీయే అధికారంలో ఉన్నా ఇప్పటికీ విద్యుత్ కోతలు సర్వసాధారణం అని తెలంగాణ విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్
ఉద్యోగుల సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన విద్యుత్ను 24 గంటల పాటు సరఫరా చేస్తున్నామని జెన్కో-ట్రాన్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు అన్నారు. విద్యుత్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్