వాణిజ్యలోటు దిగిరావడం, సర్వీసుల ఎగుమతులు పెరగడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో భారత్ కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) భారీగా తగ్గింది.
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్ త్రైమాసికానికిగాను సంస్థ రూ.2,773 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. విక్రయాలు టాప్ గే�
క్యూ2లో రూ.417 కోట్లుగా నమోదున్యూఢిల్లీ, అక్టోబర్ 16: డీ-మార్ట్ పేరుతో రిటైల్ అవుట్లెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్ లాభాల్లో భారీ వృద్ధి నమోదైంది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల్లో సంస్�