పీవీ సేవా సమితి, అలయన్స్ క్లబ్ అధ్వర్యంలో భారత రత్న, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 104వ
జయంతి వేడుకలు శనివారం నిర్వహించారు. పట్టణంలోని సైదాపూర్ క్రాస్ రోడ్డులో పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల�
మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి. భారత రాజకీయ చరిత్రలో ఆయ నది తనదైన ముద్ర వేశారు. నూతన ఆర్థిక సంస్కరణల సృష్టికర్త. తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన మహా మేధావి. గత కాంగ్రెస్ పాలకులు ఆయన
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతిని పురస్కరించుకొని ఈనెల 27న హనుమకొండ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్లో సిడీ ఆవిష్కరించనున్నట్లు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు పాములపర్తి రామారావు తెలిపారు.