భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన ఆర్థికవేత్త పీవీ నరసింహారావు అని టీజీఎన్పీడీసీఎల్ సీఎండి కర్నాటి వరుణ్రెడ్డి పేర్కొన్నారు. మాజీ
ఆర్థిక సంస్కరణల దీపస్తంభం నరసింహారావు సమాజ అభ్యున్నతికి అంతా పాటుపడాలి పీవీకి మనమంతా ఇచ్చే ఘన నివాళి అదే జ్ఞాన భూమిలో స్ఫూర్తినిచ్చే స్మృతి చిహ్నం శత జయంతి సమాపన సభలో సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళిసైతో క�
‘నమస్తే తెలంగాణ’తో ఢిల్లీ దూరదర్శన్ విశ్రాంత అదనపు డైరెక్టర్ జనరల్ రేవూరి అనంత పద్మనాభరావు ‘పీవీ నిరాండంబరులు. నిస్వార్థ జీవి. ఉన్నత రాజకీయ జీవితంలోనూ, సాహిత్యంలోనూ మానవీయ విలువలకే ప్రాధాన్యం ఇచ్చే
నెక్లెస్ రోడ్డులో స్థలాల పరిశీలన వైభవంగా శత జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలు హైదరాబాద్, జూన్3(నమస్తే తెలంగాణ): మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున�
ఉమ్మడి రాష్ట్రంలో పీవీ చేసిన సంస్కరణలు చిరస్మరణీయం. ఆ మహానుభావుడు అందించిన భూ సంస్కరణలు, ప్రత్యేకంగా తెలంగాణలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చాయి. ఇప్పుడు అందరూ ఆ ఫలాలు అనుభవిస్తున్నారు. మంథని శాసన�
పీవీ నరసింహారావుపై పత్రికలు మౌనమునిగా ముద్రవేశాయి. గిట్టనివారు వాటినే చిలువలు పలువలుగా చేసి ప్రచారం కల్పించారు. అందుకు కారణం లేకపోలేదు. అయితే పీవీ మోములోని గాంభీర్యాన్ని చూసి అందరూ అదే నిజమనుకునేవారు. �
మచ్చలేని పీవీ కుటుంబం నుంచి వచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించండి. విద్యా వ్యవస్థపై ఆమెకు అపార అనుభవం ఉండటంతోపాటు లక్షల మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్ది
రాజకీయాలు, ప్రజాజీవితాల్లో ఉన్నవాళ్లు వ్యక్తిగత అంశాల్ని కోల్పోవాల్సి వస్తుంది. పీవీ ఓ సందర్భంలో సమయస్ఫూర్తి గురించి ఓ మాట అన్నారు. ‘మీలో సమయస్ఫూర్తి ఏమీ తగ్గలేదు.. అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి సమయస్ఫూ�