Tirumala | తిరుమల శ్రీవారి ఆలయాన్ని అధికారులు 12 గంటల పాటు మూసివేయనున్నారు. ఈ సందర్భంగా 7న ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసిందని వివరించారు.
గజ్వేల్లోని మురికినీరు మెరుగ్గా మారుతున్నది. మురుగు నీటికి శాశ్వత పరిష్కారం లభిస్తున్నది. సీఎంకేసీఆర్ ప్రత్యేక చొరవతో రూ.100కోట్ల వ్యయంతో యూజీడీ ట్రీట్మెంట్ ప్లాంట్ను ప్రారంభించారు. డిసెంబర్ చివ�
వంద శాతం మురుగు నీటిని శుద్ధి చేస్తున్న మొదటి నగరంగా హైదరాబాద్ అతి త్వరలో అవతరించనున్నదని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కే తారక రామారావు ప్రకటించారు. మురుగు నీటి శుద్ధి కోసం రూ.3,866 కోట్ల వ్యయంతో 31 స�
గ్రేటర్ హైదరాబాద్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటుకు వస్తున్న ఇబ్బందుల నేపథ్యంలో విదేశీ తరహాలో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఎస్టీపీల వైపు జలమండలి మొగ్గు చూపింది. తక్కువ స్థలంలో మురుగు శుద్ధి ప్�