ప్రభుత్వ నిబంధనల మేరకే వరిధాన్యం కొనుగోళ్లు చేపడుతారని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి వాజిద్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి, జిల్ల�
స్వరాష్ట్రంలో రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. సాగుబడిలో అన్నదాత చతికిలపడకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో పథకాలకు రూపకల్పన చేశారు. నిరంతర ఉచిత విద్యుత్, రుణమాఫీ, పక్కాగా భూమి హక్కుల కోసం �
వానకాలం ధాన్యం కొనగోళ్లు పూర్తయ్యాయి. ఈసారి ప్రైవేట్ వ్యాపారులు పోటీ పడడంతో ప్రభుత్వ కొనుగోళ్లు కాస్త తగ్గాయి. ధాన్యం కొన్న వెంటనే రైతులకు దాదాపు చెల్లింపులు జరిపారు. గతేడాది అక్టోబర్లో ప్రారంభమైన క�
ఈ నెల మూడో వారం నుంచి ధాన్యం కొనుగోళ్లు చేపట్టేందుకు పౌరసరఫరాలశాఖ సిద్ధమవుతున్నది. ఈ వానకాలం సీజన్లో రికార్డు స్థాయిలో 65.54 లక్షల ఎకరాల్లో వరి సాగైన నేపథ్యంలో సుమారు 1.30-1.40 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుత�