చండీగఢ్: మూడు ఇతిహాసాలపై ప్రత్యేక పరిశోధన కేంద్రాన్ని పంజాబ్ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ ఈ విషయం తెలిపారు. మూడు ఇతిహాసాలైన రామాయణం, మహాభారతం, శ్రీమద్ భగవద్గీతపై ప్
చంఢీఘడ్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త రైతు చట్టాలను వ్యతిరేకించి ఈ ఏడాది జనవరి 26వ తేదీన పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు ఢిల్లీలో ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. గణతంత్య్ర దినోత్సవం ర�
చండీగఢ్: పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తున్న రాష్ట్రాల జాబితాలో తాజాగా పంజాబ్ చేరింది. లీటరు పెట్రోల్పై రూ.10, లీటరు డీజిల్పై రూ.5 తగ్గించాలని నిర్ణయించినట్లు ఆ రాష్ట్ర సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ తెల�
చండీగఢ్: పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ నివాసం వద్ద శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) శనివారం భారీగా నిరసన తెలిపింది. ఆ పార్టీ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు చండీగఢ్లోని సీ
చండీఘఢ్ : పంజాబ్ కాంగ్రెస్లో అంతర్గత పోరుకు తెరపడటం లేదు. సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీపై పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ సోమవారం తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. సీఎం కొత్త పధక�
చండీగఢ్: పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ కుమారుడి వివాహం ఆదివారం చాలా సింపుల్గా జరిగింది. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన నవజీత్ సింగ్కు, ఎంబీఏ చదువుతున్న సిమ్రన్ కౌర్తో పెండ్లి జరిగింది. మొహాలీ�
న్యూఢిల్లీ: పంజాబ్ కొత్త సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీ వల్ల మహిళల భద్రతకు ముప్పు ఉన్నదని జాతీయ మహిళా కమిషన్ (NCW) ఛైర్పర్సన్ రేఖా శర్మ ఆరోపించారు. 2018లో ‘మీ టూ’ ఉద్యమం సమయంలో ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయని తెలిపార