చెరువులో పడిన బాలుడిని రక్షించబోయిన వ్యక్తి చిన్నారి తో పాటు ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండలంలోని రాయపర్తి గ్రామంలో చోటుచేసుకుంది. పరకాల పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. రాయప
ఆడుకుంటూ ఆరుబయటకు బహిర్భూమికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు నీటి కుంటలో మునిగి మృత్యువాత పడ్డారు. ఈ ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తాటిపల్లిలో శుక్రవారం జరిగింది. తాటిపల్లికి చెందిన స్నేహితు�